నవిపేట్:ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర మూకలు అమాయకులైన 28 మందిని కాల్చి చంపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నవిపేట్ మండలం జన్నేపల్లి గ్రామస్తులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్బంగా నాయకులు సంజీవ్ రావు,గౌరు రాజు,రమణ రావు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో ఉగ్ర దాడి పై మండి పడ్డారు..కేంద్ర ప్రభుత్వం ఉగ్ర చర్యల పై కటిన నిర్ణయం తీసుకోవాలని చట్టాన్ని మరింత బలోపేతం చేసి ఉగ్రవాదులకు భారత దేశ సత్తా ఎంటో చూపించాలని అన్నారు..ఈ కార్యక్రమం లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….
ఉగ్ర ముకల చర్యలను ఖండించిన నవిపేట్ మండలం జన్నేపల్లి గ్రామస్తులు..
RELATED ARTICLES