అస్త్రం /ఇందూర్: ప్రధానమంత్రి మోడిని కలువవచ్చును, కాని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలువలేకపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల బిఆర్ ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇస్తే అధ్వాన్నంగా పాలిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తమ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేస్తున్నారని తెలిపారు. 18 నెలలలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు బేజారయ్యారని అన్నారు. సుదర్శన్ రెడ్డి వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే షకీల్.
ప్రధాని మోడిని కలువవచ్చు కాని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలువలేకపోతున్నారు
RELATED ARTICLES