Monday, March 17, 2025
Homeతాజా వార్తలురైలులో చైన్స్ స్నాచింగ్..

రైలులో చైన్స్ స్నాచింగ్..

నిజామాబాద్: ఎడపల్లి మండలం జాన్కంపేట ప్లాట్ఫారంపై ఉన్న రైలులో ప్రయాణిస్తున్న మహిళ నుండి చైన్ దొంగలించిన దుండగుడు ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది దుండగుడు దొరకకపోవడంతో నిజామాబాద్ రైల్వే అధికారులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments