Sunday, March 16, 2025
Homeనిజామాబాద్పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తా -ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తా -ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించిన ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల ప్రతినిధులు. గత మూడు సంవత్సరాల పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, బోధన రుసుములు విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే 25 శాతం పెండింగ్ బిల్లులను వచ్చే వారంలో విడుదల చేపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments