అస్త్రం / బోధన్: పట్టణంలోని ఘనంగా కేసీఆర్ 71 జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లోని బీఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంధర్ యాదవ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మెన్ విఆర్ దేశాయ్, నాయకులు కొట్టూర్ నవీన్ కుమార్, రజాక్, మిర్జాపూర్ హరిశంకర్, జేఏసీ శంకర్, బానావత్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నక్కలింగారెడ్డి, అడ్వికేట్ శంకర్, యువజన నాయకులు లోకం శ్రీనివాస్, రవిశంకర్ గౌడ్, జాదవ్ ప్రవీణ్ నాయక్, జమీల్ పటేల్, ప్రవీన్, అశ్వక్, సాయిలు, దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.