నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో పేకాట స్థావరాలపై గురువారం సాయంత్రం సిఐ వెంకటనారాయణ దాడులు నిర్వహించగా ఆరుగురిని అరెస్టు చేశామని వారి వద్ద నుండి 10,500 రూపాయలు నగదు, ఆరు బైకులు,ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకుందామని తెలిపారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్..
RELATED ARTICLES